కరోనా వైరస్ లైవ్ అప్‌డేట్స్: బెజవాడలో ఐదుగురు జర్నలిస్ట్‌లకు కరోనా
మీడియా ప్రతినిధులకు కరోనా వ్యాధి లక్షణాలు వెలుగు చూసినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయింది. విజయవాడ నగరంలో ఐఎంఏ , ఏపీయూడబ్ల్యుజె సంయుక్తంగా ఇటీవల జర్నలిస్టులకు ఉచిత కరోనా స్క్రీనింగ్ క్యాంపును నిర్వహించాయి . ఈ క్యాంపునకు విజయవాడలో పనిచేస్తున్న జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున హాజరై పరీక్ష…
కేంద్రాన్నీ ముంచాలనుకుంటున్నారా.. చంద్రబాబుపై వైసీపీ ఎంపీ సెటైర్లు
ట్విట్టర్ వేదికగా మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి టార్గెట్ చేశారు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ చంద్రబాబుకు లేఖ రాసిన అంశాన్ని ప్రస్తావిస్తూ సెటైర్లు పేల్చారు. బాబు తన సలహాలతో కేంద్రాన్ని కూడా ముంచే ప్రయత్నం చేస్తున్నారా అంటూ ఎద్దేవా చేశారు.  విజయసాయిరెడ్డి  …
ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా
ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదాపడ్డాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పరీక్షల్ని రెండు వారాల పాటూ వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. మార్చి 31 తర్వాత రీ షెడ్యూల్ ప్రకటిస్తామని చెప్పారు. వాస్తవానికి పరీక్షలు మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 17 వరకు నిర్వహించాల్సి ఉంది. పరీక్…
కుక్కలు, పిల్లులు తినడం నిషేధించిన మొదటి చైనా నగరం... ఇప్పటికైనా మారుతున్నారా.
చైనాలో కుక్క, పిల్లి మాంసం అమ్మకాలు మరియు వినియోగాన్ని నిషేధించిన మొట్ట మొదటి నగరంగా షెన్జెన్ అవతరించింది. ప్రపంచ దేశాలను కుదిపేస్తున్న కరోనా వైరస్ మహమ్మారి చైనాలోని వూహాన్ మాంసం మార్కెట్ నుండి బయటకు వచ్చిందనే వార్తల నేపధ్యంలో ఈ చర్య అమలులోకి వచ్చింది. దీంతో అడవి జంతువుల వ్యాపారం మరియు వినియోగంపై న…
ఆర్టీసీ బస్సులే రైతు బజార్లు.. జగన్ సర్కార్ సంచలన నిర్ణయం
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో నిత్యావసరాల కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ప్రజల ఇబ్బందులను తీర్చేందుకు వైసీపీ ప్రభుత్వం వీలైనన్ని చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే ప్రజల చెంతకే కూరగాయలు చేర్చేందుకు రంగం సిద్ధం చేసింది. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో సిటీ బస్సులను మ…
కరోనా వైరస్ లైవ్ అప్‌డేట్స్: వరంగల్ జిల్లాలో నలుగురు డాక్టర్లకు కరోనా లక్షణాలు
⍟  ఏప్రిల్ చివరినాటికి భారత్‌లో  కరోనా వైరస్  కేసులు తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని ఇండియన్‌ చెస్ట్‌ సొసైటీ వ్యాఖ్యానించింది. మనకి మరో నెల సమయం ఉందని, ఏప్రిల్‌ చివరి లేదా మే తొలి వారం నాటికి దేశంలో కరోనా కేసులు తీవ్రతరమయ్యే అవకాశం ఉందని, అయితే, పకడ్బందీగా లాక్‌డౌన్‌ అమలు చేస్తే ఈ తీవ్రతను తగ్గించుకోవచ…